జాలర్ల విముక్తికి రాహుల్ మొర

జాలర్ల విముక్తికి  రాహుల్  మొర

న్యూ ఢిల్లీ: ‘దాదాపు 6,000 మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకు పోయారు. వారిని పాలకులుఆదుకోవాల’ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం ట్వీట్ చేశారు.‘ నెల రోజులుగా వారు తమ పాటి పడవల్లో ఉండి తిండి, నీళ్లు లేక అనారోగ్యానికి గురవుతున్నారు. వారందరినీ వసతి గృహాల్లోకి తరలించి అన్ని కనీస సదుపాయాలు కల్పించాల’ని కోరారు. తామందరం చనిపోతామనే భయంతో బతుకుతున్నామని మత్స్యకారులు విలేఖరులు తెలిపారు. ఈ కత్తరింపునూ రాహుల్ తన ట్వీట్కు జత పరిచారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos