మధ్యప్రదేశ్‌ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

మధ్యప్రదేశ్‌ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సచివాలయం చివరి అంతస్థులో శనివారం ఉదయం పెద్ద ఎత్తున పంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos