మోదీ సర్కారు బలవంతపు వసూళ్లు

న్యూ ఢిల్లీ: కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను అకారణంగా పెంచి ప్రజల నుంచి బలవంతంగా డబ్బులను గుంజుకుంటోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం ఇక్కడ ఆరోపించారు. “స్పీక్ అప్ అగైనస్ట్ ఫ్యూయల్ హైక్” ఆందోళనలో ఆమె ప్రసం గించారు. పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకుని సంక్షోభం సమయంలో ప్రజలకు ఉపశమనాన్ని కగించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ లో ఇప్పటి వరకూ 22 సార్లు ఇంధన ధరలను పెంచారు. ఓవైపు కరోనా వైరస్ పట్టి పీడిస్తుంటే.. మరోవైపు ధరల బాదుడుతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos