అన్నాదురైకి మాజీ మంత్రి ఘన నివాళి..

అన్నాదురైకి మాజీ మంత్రి ఘన నివాళి..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి ప్రయుక్తగా మాజీ మంత్రి పి.బాలకృష్ణారెడ్డి ఆదివారం హొసూరు పట్టణంలో అన్నాదురై ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.తమిళనాడు ప్రజల మనుసుల్లో అన్నాదురై ఎప్పటికీ చిరస్మరణీయులుగా ఉంటారన్నారు.అన్నాదురై కృషి వల్లే తమిళనాడు అన్ని రంగాల్లో అభివృద్ధిలో నడుస్తోందన్నారు.కార్యక్రమంలో ఎమ్ఎల్ఏలు పాల్నారాయణ, నారాయణ తదితరులు పాల్గోన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos