కుప్ప కూలిన విపణులు

కుప్ప కూలిన విపణులు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో వ్యాపారాన్ని ఆరంభించి నష్టాలతోనే ముగిం చాయి. వ్యాపా రం మొదలైన వెంటనే వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీలు కడదాకా కోలుకోలేదు. సెన్సెక్స్ 162 పాయింట్లు నష్టపోయి 40,979కి, నిఫ్టీ 66 పాయింట్లు కోల్పోయి 12,031కి పతనమయ్యాయి. సెన్సెక్స్ లో బజాజ్ ఫైనాన్స్ (1.51%), టీసీఎస్ (1.20%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.04%), ఏసియన్ పెయింట్స్ (0.62%), హెచ్డీఎఫ్సీ (0.27%)లబ్ధి పొందగా, మహీంద్రా అండ్ మహీంద్రా (-7.16%), టాటా స్టీల్ (-5. 80%), ఓఎన్జీసీ (-2.84%), సన్ ఫార్మా (-2.39%), హీరో మోటో కార్ప్ (-2.34%) బాగా నష్ట పోయా యి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos