‘శతృవుల’ ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం

‘శతృవుల’ ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం

న్యూ ఢిల్లీ: దేశంలోని శతృ ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధమైంది. దేశ విభజన అనంతరం పాకిస్తాన్, చైనాలకు వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందిన వారు భారత్లో వదిలి వెళ్లిన స్థిరాస్తులనే శత్రు ఆస్తులుగా పరిగణిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 9,400 శతృ ఆస్తులు న్నాయి. వాటి అమ్మకం ద్వారా రూ.లక్ష కోట్లు వస్తాయని అంచనా. అమ్మకాల కోసం రెండు ఉన్నత స్థాయి సమి తుల్ని ఏర్పాటు చేశారు. శతృ ఆస్తుల్లో పాక్ వెళ్లిన వారివి 9,280, చైనా వెళ్లినవారివి 126. పాకిస్తాన్ వెళ్లినవారి ఆస్తుల్లో 4,9 91 ఉత్తర ప్రదేశ్లో, 2,735 పశ్చిమ బెంగాల్లో, 487 ఢిల్లీలో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos