అనారోగ్యంతో ఏనుగు మృతి

అనారోగ్యంతో ఏనుగు మృతి

హొసూరు : ఇక్కడికి సమీపంలోని అంచెట్టి అటవీప్రాంతంలో గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధ పడిన ఏనుగు మృతి చెందింది. ఇటీవల ఆ ఏనుగు అనారోగ్యంతో ఉండడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు తెలిపారు. అక్కడికి చేరుకున్న అధికారులు ఏనుగుకు చికిత్సలు చేశారు. చికిత్స ఫలించక మరణించింది. ఏనుగుకు పంచనామా నిర్వహించి జేసీబీ యంత్రం ద్వారా గొయ్యి తవ్వి ఖననం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos