‘మహాత్ముడి దార్శనికత మాకూ ఆదర్శం’

‘మహాత్ముడి దార్శనికత మాకూ ఆదర్శం’

న్యూ ఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం జాతి పిత బాపూజి సమాధి రాజ్ ఘాట్ ను సందర్శించి నివాళులర్పించారు. తర్వాత సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాల్ని రాసారు. సార్వభౌమ దేశం భారత్ తో అమెరికా ప్రజలు మరింత బలోపేతమైన బంధాలు కొనసాగిస్తారు. మహాత్మాగాంధీ మహోన్నత దార్శనికతను అమెరికా కూడా అనుసరిస్తుంది. ఇది మాకు దక్కిన అపూర్వమైన గౌరవంగా భావి స్తున్నాను ’అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos