శ్రీనగర్: గండర్ బాల్ లోని గుండ్ వద్ద మంగళ వారం సంభవించిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఒక జవాను గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నపుడు ఎదురుకాల్పులు సంభివించాయి.