ఢిల్లీ ప్రయాణికుల ఆంక్షల రద్దు

ఢిల్లీ  ప్రయాణికుల ఆంక్షల రద్దు

న్యూ ఢిల్లీ: తెలంగాణా, ఏపీ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తెలంగాణా, ఏపీల్లో కరోనా ప్రభావం ఎక్కువున్నందున ఢిల్లీ ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ఏ మార్గంలోనైనా ఢిల్లీకి వచ్చే వాళ్ళు RT-PCR నెగటివ్ రిపోర్టు తేవాలని గత మే 6 న ఉత్తర్వులు ఇచ్చింది. అది లేకుంటే 14 రోజుల క్వారంటైన్ ఉండాలని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos