అభ్యర్థుల నేర చరిత్ర ప్రచురించాలి

న్యూ ఢిల్లీ : రాజకీయ పక్షాలు తమ ఎన్నికల అభ్యర్థుల్ని ఎంపిక చేసిన 48 గంటల లోపు వారి క్రిమినల్ పూర్వాపరాలను ప్రచురించాలని అత్యున్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. 2020 ఫిబ్రవరి ఆదేశంలో అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటలలోపు లేదా నామినేషన్ల దాఖలుకు మొదటి తేదీకి రెండు వారాల ముందు వారి నేర దాఖలాల్ని ప్రకటించాలి. నిరుటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల నేర పూర్వపరాలను ప్రచురించడంలో పార్టీలు విఫలమైనందుకు దాఖలు చేసిన ధిక్కార నేరారోపణ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ఉత్తర్వు తీర్పును వెలువరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos