ఆ ఒప్పందాలు ఎవరికి లాభం?

విజయవాడ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్తో కుదర్చుకోనున్న ఒప్పందాలు.ఏ దేశానికి లాభదాయకమో చెప్పాలని సీపీఐ కార్య దర్శి రామకృష్ణ భాజపాను డిమాండ్ చేశారు. సోమవారం విలేఖరులతో మాట్లాడారు. భాజపా, వైకాపా కలిసి ఎన్ఆర్సీ గురించి ఒకే గొంతు తో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్ఆర్సీపై మంగళవారం అఖిల పక్ష సమావేశాన్నినిర్వహిస్తామని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos