అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజకీయ అవగాహన ,స్పష్టత లేదని మంత్రి బొత్స సత్య నారాయణ విమ ర్శిం చారు. శుక్ర వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. రాజకీయ ఉనికి కోసమే భాజపాతో పొత్తు కుదుర్చు కున్నారని వ్యాఖ్యా నించారు. ‘2024లో అధికారంలోకి వస్తామని చెప్ప డానికి పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీ నారాయణ జోతి ష్యులా? పాల క, విప క్షాలు కలవడం, విడి పోవడం సహజమేన’ న్నారు.