జగన్ కేసు విచారణ 17కి వాయిదా

హైదరాబాద్: ఇక్కడి సీబీఐ, ఈడీ న్యాయస్థానంలో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది. డిశ్చార్జి పిటిషన్లన్నింటినీ కలిపి విచారణ జరపాలని జగన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై వాదనలు శుక్రవారం ముగిసాయి. గన్న వరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన జగన్ నేరుగా నాంపల్లి న్యాయ స్థానా న్ని చేరార. ఇతర నిందితులు ధర్మాన ప్రసాదరావు, విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏస్ శామ్యూ ల్ తదితరులు విచారణకు హాజరయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos