దూబే ధనం ఏమైంది?

దూబే ధనం ఏమైంది?

న్యూ ఢిల్లీ: గూండా వికాస్ దుబే కేసు విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. హతుడి నెలసరి ఆదాయం దాదాపు రూ.కోటిగా ఈడీ వర్గాలు అంచనా వేసారు. ఆ డబ్బులు ఎలా ఖర్చు చేసేవాడు అంతుబట్టలేదని తెలిపారు. సాధారణమైన జీవితాన్ని గడపడానికి ఇష్ట పడిన దూబే ఆడంబరమైన దుస్తులనూ ధరిం చ లేదు. మద్యం, విదేశీ ప్రయాణాలకూ దూరం. బ్యాంక్ ఖాతాలో కూడా ఎక్కువ డబ్బు నిల్వ లేదు. ఆయన సన్నిహితుల బ్యాంక్ ఖాతాలను కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏ మైనా వ్యాపారాల్ని చేసారానే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos