న్యూ ఢిల్లీ: దేశంలో కొత్తగా 2,685 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 33 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. 2,158 మంది కోలుకున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజే 5 లక్షలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.