కొనసాగుతు‍న్న పెట్రో సెగ

కొనసాగుతు‍న్న పెట్రో సెగ

న్యూఢిల్లీ: పెట్రోలు,డీజిల్ ధరలు సోమవారం మరింత ఎగిసాయి. పెట్రోల్పై లీటరుకు 28 పైసలు, డీజిల్పై 27 పైసలు పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 95.37 ,డీజిల్ ధర రూ. 86.28 పలుకుతోంది. మే 4 నుంచి ధరలు పెరగడం ఇది 21వ సారి . మొత్తంగా పెట్రోల్ ధర రూ. 4.97 పెరగ్గా, డీజిల్ ధర రూ. 5.55 పెరిగింది.
పలు నగరాల్లో పెట్రోలు , డీజిల్ ధర లీటరుకు
ముంబైలో పెట్రోల్ రూ.101.52 , డీజిల్ రూ. 93.58
చెన్నైలో పెట్రోల్ రూ. 96.71 , డీజిల్ రూ. 90.92
కోల్కతాలో పెట్రోల్ రూ.95.28, డీజిల్ రూ.89.07
హైదరాబాదులో పెట్రోల్ రూ .99.06 డీజిల్ రూ. 93.99

తాజా సమాచారం

Latest Posts

Featured Videos