మార్కెట్ లకు లాభాల బోణి

మార్కెట్ లకు లాభాల బోణి

ముంబై : స్టాక్ మార్కెట్ లు బుధ వారం లాభాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. సెన్సెక్స్ 161 పాయింట్లు పెరిగి 35591 వద్ద , నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 10519 వద్ద ఉన్నాయి. స్థిరాస్తి తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. టాటామోటర్స్, బజాజ్-అటో, ఐటీసీ, ఏషియన్ పేయింట్స్, హీరోమోటోకార్ప్ షేర్లు 2-4శాతం లాభ పడ్డాయి. పవర్గ్రిడ్, ఇన్ఫ్రాటెల్, సిప్లా, హెచ్సీఎల్ టెక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1-1.50శా తం నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos