ఉగ్రదాడిలో బాలుడు, జవాను మృతి

ఉగ్రదాడిలో బాలుడు, జవాను మృతి

జమ్ము:అనంత్నాగ్ జిల్లా, బిజ్బెహరా ప్రాంతంలోని పద్షాహీ బాగ్ వంతెన వద్ద గస్తీ విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్ల్లో 9 ఏళ్ల బాలుడు, జవాను ప్రాణాలు కోల్పోయారు.కాల్పుల్లో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన జవానును చికిత్స కోసం అనంత్నాగ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాసేపటికే మరణించారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలిం పులు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos