హొసూరులో రక్త దాన శిబిరం

హొసూరులో రక్త దాన శిబిరం

హొసూరు : అయోధ్యలో రామాలయం నిర్మాణానికి గాను జరిపిన పోరాటంలో అసువులు బాసిన వారి స్మృత్యర్థం హొసూరులో భజరంగ్ దళ్ కార్యకర్తల ఆధ్వర్యంలో రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందరో కరసేవకులు అయోధ్యలో రామాలయం నిర్మించాలని పోరాడి, అసువులు బాసారు. వారి ఆశయం నెరవేర్చే దిశగా హొసూరులోని భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రభుత్వాస్పత్రికి వచ్చి స్వచ్ఛందంగా రక్త దానం చేశారు. 50 మందికి పైగా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos