3 రాజధానుల ఉపసంహరణ ముసాయిదా

3 రాజధానుల ఉపసంహరణ ముసాయిదా

అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ ముసాయిదాను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ ముసాయిదానూ ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఏ బిల్లులను అయితే వెనక్కి తీసుకుందో వాటిపైన ప్రస్తుతం చర్చ జరుగుతోంది. బుగ్గన మాట్లాడుతున్నారు. తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos