కాల్పుల నుంచి తప్పించుకున్న వాయుసేనాధిపతి

కాల్పుల నుంచి తప్పించుకున్న వాయుసేనాధిపతి

న్యూఢిల్లీ: అమెరికాలోని పెర్ల్ హార్బర్ నౌకాదళ స్థావరం వద్ద భారత వైమానిక దళం (ఐఏఎఫ్) చీఫ్ ఎయిర్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా, ఆయన బృందానికి ప్రమాదం తప్పింది. అక్కడ ఒక నావికుడు కాల్పులు జరపటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయా రు. మరొ కరు తీవ్రంగా గాయ పడ్డాడు. కాల్పులు జరిపిన నావికుడూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు.ఇందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాల్పుల నుంచి మన వాయు సేనాధి పతి, ఆయన సహచరులు సురక్షితంగా బయట పడ్డారు. అక్కడ జరుగుతున్న పసి ఫిక్ ఎయిర్ చీఫ్ సింపోసియమ్ (పీఏసీఎస్-2019) యధాతథంగా కొనసాగ నుందని తెలి పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos