భాజపాకు ఓటేయాలంటే భయం

భాజపాకు ఓటేయాలంటే భయం

న్యూ ఢిల్లీ: భాజపాకు ఓటేయడానికి ప్రజలు భయపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బంగ లో శుక్రవారం వెల్లడైన ఉపఎన్నికల ఫలితాలతో ఇది స్పష్టమైంద న్నారు. బంగతో సహా సహా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ) ని అమలు చేస్తామని భాజపా నేతలు పదేపదే చెప్తున్నారన్నారు. బంగలో ఎన్ఆర్సీని అమలు చేస్తారనే భయంతోనే ఉప ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి ఓటేయలేదని వ్యాఖ్యానించారు. బంగలోని మూడు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos