సరికొత్త శిఖరాలకు లాభాల మార్కెట్లు

సరికొత్త శిఖరాలకు లాభాల మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం బాగా లబ్ధి పొందాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 315 పాయింట్లు లాభపడి 43,953కి, నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 12,874కి చేరుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో టాటా స్టీల్ (6.24%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.59%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.81%), బజాజ్ ఫైనాన్స్ (2.62%), యాక్సిస్ బ్యాంక్ (2.50%) బాగా లాభాల్ని గడించాయి. ఎన్టీపీసీ (-2.69%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.87%), ఓఎన్జీసీ (-1.86%), ఇన్ఫోసిస్ (0.85%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.66%) అధికంగా నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos