బస్ ‌స్టాప్‌ దొంగతనం

బస్ ‌స్టాప్‌ దొంగతనం

ముంబై: కార్లు, బైక్లు, బస్సు దొంగతనం చేసే వారి గురించి విన్నాం. ఏకంగా బస్ స్టాప్ చోరీ కావటం చోర చరిత్రలో నూతన అధ్యాయం. పూణెలో దేవాకి ప్యాలెస్ ముందు బిటి కవాడే వద్ద ఏర్పాటు చేసిన దుండగులు స్థానిక బస్ స్టాప్ని దొంగతనం చేశారు. దొంగల్ని పట్టించిన వారికి రూ.ఐదు వేలు బహుమతి ఇస్తామని మాజీ ఎన్సీపీ కార్పొరేటర్ ప్రశాంత్ మాస్కే బ్యానర్ ఏర్పాటు చేసారు. ఈ ఫోటోని రెడిట్ యూజర్ ఒకరు సామాజిక మాధ్యమాల్లో ఎక్కించటంతో ఇది వెలుగులోకి వచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos