మావోయిస్టు నవుతా

మావోయిస్టు నవుతా

సీతానగరం: తనకు నక్సలైటుగా మారిపోయే అవకాశం కల్పించాలని ఇక్కడి శిరోముండనం బాధితుడు ప్రసాద్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు రాసిన లేఖలో విన్నవించాడు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు తనకు పోలీసు ఠాణాలో శిరోముండనం చేసి అవమానించారని ఆక్రోశించారు. ఈ కేసులో ఏడో ముద్దాయి అయిన ఎస్సైపై తప్పఆరుగురు నిందితులు వైకాపాకు చెందిన వారు కావటంతో వారిపై చర్యలు తీసుకోలేదని విమర్శించాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos