న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలోని మెట్రో ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం వాటిల్లింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి రోగులను అగ్నిమాపక సిబ్బంది రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఆసుపత్రి అద్దాలను పగుల గొటి్ట్టి చేసి రోగులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.