హైదరాబాదు: ఆర్ఆర్ఆర్లో నటుడు అజయ్ దేవగన్కు జోడీగా నటించనున్నట్లు నటి శ్రియ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది. నేపథ్యం కథనంలో తను, అజయ్ దేవగన్ కనిపిస్తామని వివరించింది. రాజమౌళి దర్శకత్వంలో ఇది వరకూ శ్రియ ఛత్రిపతిలో ప్రభాస్కు జోడీగా నటించింది. శ్రియా స్పెయిన్లోని బార్సిలోనాలో భర్త అండ్రితో కలిసి ఉంటోంది.