హైదరా బాద్: దిశ నింది తుల ఎన్కౌం టర్ను ఎమ్మార్పీఎస్ అధ్య క్షుడు మంద కృష్ణ మాదిగ స్వాగతించారు. ‘దిశ ఘటనలో అన్ని అగ్ర కులాల నేతలు ఉరి శిక్ష విధించాలని గళమెత్తారు. ఈ నేతలంతా అణగారిన మహిళలపై జరిగిన హత్యాచారాలపై ఎందు కు స్పందించలేదు. అణ గారిన వర్గాల మహిళలను హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న నేరస్తుల పై ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు లు ఏర్పాటు చేయటం లేద’ని ప్రశ్నించారు. దీని గురించి త్వరలో గవర్నర్కుఫిర్యాదు చేస్తామని తెలిపారు.