మోదీకి వాళ్లు అంత ఖర్చు పెడతారా?

మోదీకి వాళ్లు అంత ఖర్చు పెడతారా?

ముంబై: ‘డొనాల్డ్ ట్రంప్ కు స్వాగతం పలికేందుకు మనం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మరి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు అమె రికా వాళ్లు కనీసం వేల రూపాయలైనా ఖర్చు పెడతారా? ఇది భారత్ ను ప్రశ్నించడం కాదు, అమెరికా గురించి చెబుతు న్నానంతే!’ అని విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వర్మ సోమవారం ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన ట్రంప్ కు అట్ట హాసంగా స్వాగతం పలికారు. ట్రంప్ కోసం అహ్మదాబాద్ ను జన సంద్రంగా మార్చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos