నీళ్ల ట్యాంకులో దాక్కొని..

నీళ్ల ట్యాంకులో దాక్కొని..

రోజురోజుకు కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుండడంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ఐటీ ఉద్యోగుల నుంచి కూలీ కర్మోకుల వరకు ప్రతి ఒక్కరు సొంతూళ్లకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు.అయితే అన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల ప్రజలను తమ రాష్ట్రంలోకి రానివ్వడానికి నిరాకరిస్తుండడంతో పలు కొత్త మార్గాల్లో సొంతూళ్లకు చేరుకుంటున్నారు.ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొంత మంది నీళ్ల ట్యాంకులో గంటల తరబడి ప్రయాణం చేసి సొంతూరికి చేరుకున్నారు ప్రస్తుతం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos