భువనేశ్వర్: ధెన్కనల్ జిల్లా బిరసాలలోని ప్రభుత్వ ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్స్స్టిట్యూట్ (గతి)లో సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలి పోవడంతో అందులోని ట్రైనీ పైలట్, అతని శిక్షకుడు మృతి చెందారు. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. విచారణ చేపట్టామని తెలిపారు.