‘….తుఫాకి పట్టుకుని వీధుల్లోకి ఎందుకు వచ్చాడు?’

అమరావతి: తన కుటుంబ సభ్యులను దూషించిన వాళ్లను చంపే ద్దామని తుఫాఖి తీసుకుని వీధుల్లోకి వచ్చిన వ్యక్తి, ఇప్పుడు అత్యా చారం చేసిన వారికి రెండు బెత్తం దెబ్బలు వేయాలంటున్నారని వైకాపా సభ్యులు రోజా సోమ వారం దిగువ సభలో వ్యాఖ్యానించారు. అత్యాచా రులకు శిక్షగా రెండు బెత్తం దెబ్బలు వేయాలనడాన్ని ఖండించినట్లు తెలిపారు. సభలో లేని వ్యక్తుల గురించి వ్యాఖ్యలు చేయ వద్దని హిత వు సభాపతి తమ్మినేని సీతారాం ఆమెకు సూచించారు. తన విమర్శ లను సభ లో ఉన్న జనసేన సభ్యుడి ద్వారా పవన్ కల్యాణ్ కు తెలిపి నట్లు తన వ్యాఖ్యాల్ని సవరించారు. ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడి పోయిన నాయకుడు పవన్ తప్ప చరిత్రలో మరె వ్వరూ లేరని ఎద్దేవా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos