ముంద్రా పోర్టులో ఎర్ర చందనం పట్టివేత

ముంద్రా పోర్టులో ఎర్ర చందనం పట్టివేత

ముంద్రా : కచ్ జిల్లా, ముంద్రా రేవు నుంచి హాంగ్కాంగ్ కు ఎగు మతి చేస్తున్న 12-13 టన్నుల ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గురువారం గాంధీ ధామ్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెంట్ (డీఆర్ఐ) అధికారులు వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ.4 కోట్లు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos