ప్రజలకు ఇంకే తాగిస్తారో?

ప్రజలకు ఇంకే తాగిస్తారో?

బెంగళూరు: ఉత్తర ప్రదేశ్ లోని ఒక పాఠశాలలో లీటరు పాలు బొక్కెన నీటిలో కలిపి 81 మంది చిన్నారులకు పంపిణీ చేసినం దుకు నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని ట్వీట్ చేశారు. “ప్రియమైన భక్తులారా, ఇలాంటి నేతలను ఎన్నుకుంటే వీళ్లేం తాగిస్తారో మీకేమన్నా తెలుసా? మీ ఇష్టం వచ్చింది ఊహించు కోవచ్చు. టేస్ట్ ద థండర్’అని స్పం దించారు. సాధ్వీ ప్రజ్ఞా సింగ్ గోమూత్రం విశిష్టత గురించి చెప్పిన వీడియోనూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు జత చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos