భోజన పథకాన్ని పునరుద్ధరించాలి

భోజన పథకాన్ని పునరుద్ధరించాలి

విశాఖపట్నం: ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకాన్ని రద్దు చేసినందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంపై ఆయన ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గురువారం మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల రెండు లక్షల మంది విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. వెంటనే పథకాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos