ఆమెకు యాచనతోనే మానసిక ప్రశాంతత

ఆమెకు  యాచనతోనే మానసిక ప్రశాంతత

కోయంబత్తూరు: స్వీడెన్కు చెందిన ఒక మహిళా పారిశ్రామిక వేత్త – కిమ్ ఇక్కడ భిక్ష మెత్తుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కొన్ని నెలల కిందట ఇక్కడి ఈషాయోగా కేంద్రానికి వచ్చారు. తదుపరి పేద, బలహీన వర్గాల ప్రజలకు సహాయాలు చేస్తున్నారు.ఇటీవల కొత్తగా రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ వీధుల్లో తిరుగుతూ భిక్షమెత్తడం ప్రారంభించారు. ప్రయాణికులిచ్చే ఐదు, పది రూపా యలను తీసు కుంటు న్నట్లు కిమ్ తెలిపారు. మానసిక ప్రశాంతత కోసం యాచన చేస్తున్నట్లు వివరించారు. ధనికురాలైన ఆమె భిక్షాటన చేయటం ఆశ్చ ర్యాన్ని కల్గిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos