ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో వ్యాపారాన్ని ఆరంభించాయి. చమురు ధరలు కుదురుకోవడం ఇందుకు కారణం. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 435 పాయింట్ల లాభంతో 41,253 వద్ద, నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 12,155 వద్ద నిలి చాయి. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, ఐడీఎఫ్సీఎల్, గోద్రెజ్ ఆగ్రోవెట్, అడానీ గ్రీన్ ఎనర్జీ, ఇండియాబుల్స్ ఇంటిగ్రేట్ లాభాలు పొందాయి. సుజ్లనా ఎనర్జీ, ఆర్ పవర్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీల షేర్లు నస్టపోయాయి.