ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఐఈడీ పేలుడు

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఐఈడీ పేలుడు

రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు చిహ్కా గ్రామ సమీపంలో ఓ ఐఈడీని పేల్చేశారు. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండంట్ తీవ్రంగా గాయపడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్ ఎన్నికల డ్యూటీలో ఉండగా ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. గాయపడ్డ జవాన్ను బైరామ్గర్హ్ ఆస్పత్రికి తరలించినట్లు బీజాపూర్ పోలీసులు పేర్కొన్నారు.ఐఈడీ పేలుడు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ఏరియాలో కూంబింగ్ చేపట్టారు. లోక్సభ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నా పోలీసులు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos