రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

అహ్మదాబాద్: మాదక ద్రవ్యాలున్న పాకిస్థాన్ పడవను జఖావ్ రేవుకు 33 నాటికల్ మైళ్ల దూరంలో తీర రక్షణ దళాలు బుధవారం స్వాధీనం చేసుకున్నాయి. అందులొ 40 కిలోల మాదక ద్రవ్యాలున్నాయి. వీటి విలువ అంతర్జాతీయ విపణిలో రూ.200 కోట్లు. పడవలోని ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తు న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos