అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

హోసూరు : ఇక్కడికి సమీపంలోని బత్తలపల్లి లింగప్ప చెరువులో జరుగుతున్న అభివృద్ధి పనులను కృష్ణగిరి జిల్లా కలెక్టర్ జయచంద్ర భాను రెడ్డి పరిశీలించారు. చెన్నై యునైటెడ్ వే స్వచ్ఛంద సంస్థ, హోసూరు పీపుల్స్ క్లబ్ నిర్వాహకులు సంయుక్తంగా లింగప్ప చెరువులో పూడిక తీసి, చెరువును అందంగా తీర్చిదిద్దే పనులను ప్రారంభించారు. కలెక్టర్ ఈ పనులను పరిశీలించారు.లింగప్ప చెరువు అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా కూడా నిధులను కేటాయించి, అందంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos