న్యూ ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు నామా మాత్రంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర విశ్వ విద్యాలయానికి సెంట్రల్ వర్సిటీకి రూ.13 కోట్లు , గిరిజన విశ్వ విద్యాలయానిక రూ. 8కోట్లు, హైదరాబాద్ ఐఐటీకి రూ.80 కోట్లు కేటాయించారు.