నిరాయుధుల్ని పోరుకు పంపింది ఎవ్వరు?

నిరాయుధుల్ని పోరుకు పంపింది ఎవ్వరు?

న్యూ ఢిల్లీ : గాల్వన్ లోయలో 20 మంది సైనికులు వీర మరణం పొందిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం పై గురువారం మరో సారి విరుచుకు పడ్డారు. ‘నిరాయుధులుగా ఉన్న భారత జవాన్లను క్రూరంగా చంపి చైనా తీవ్రమైన నేరం చేసింది. చైనాకు ఎంత ధైర్యం? నిరాయుధులైన సైనికులను రంగంలోకి దింపారు. అందుకే వారు అమరులయ్యారు.వారిని అలా ఎందుకు పంపించారో తెలుసుకోవా లనుకుంటున్నా. దీనికి బాధ్యత ఎవరు వహిస్తార’ని ట్విట్టర్ లో నిలదీశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos