హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు
15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే. సింగ్ కితాబునిచ్చారు. జూబిలీ హాలులో ఆయన విలేకరులతో
మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకాన్ని అభినందిస్తూ, ప్రభుత్వం పెట్టుబడి వ్యయం పెంచుకుంటూ
పోవడం శుభ పరిణామమన్నారు. సొంత పన్నుల రాబడిలో వృద్ధి రేటు బాగుందన్నారు.