తెలుగు సినీ కార్మికులకు అమితాబ్ వితరణ

తెలుగు సినీ కార్మికులకు అమితాబ్  వితరణ

ముంబై: లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన తెలుగు రాష్ట్రాల్లోని రోజు వారీ సినీ కార్మికులకు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ రూ. 1.80 కోట్ల విలువైన బిగ్ బజార్ గిఫ్ట్ ఓచర్లను పంపించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో నటుడు చిరంజీవి వెల్లడించారు. “అమితాబ్ గారు, ఒక్కొక్కటి రూ. 1500 విలువైన 12 వేల కూపన్లను తెలుగు రాష్ట్రాల్లోని రోజువారీ సినీ కార్మికుల కోసం పంపించారు. వాటిని పంపిణీ చేయనున్నాము. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ‘బిగ్ బీ’కి బిగ్ థ్యాంక్స్. ’అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos