వివేకానందనగర్‌ లెక్కింపు‌ కేంద్రంలో గందరగోళం

వివేకానందనగర్‌ లెక్కింపు‌ కేంద్రంలో గందరగోళం

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో చిత్ర విచిత్రాలు సంభవించాయి. ఒకచోట పోలైన ఓట్ల కంటే పెట్టెలో తక్కువ ఉన్నాయి. మరో డివిజన్లో పోలైన ఓట్ల కంటే పెట్టెలో ఎక్కువగా ఓట్లు కనిపించాయి. వివేకానందనగర్ లెక్కింపు కేంద్రంలో ఇలాంటి గందరగోళం నెలకొంది. ఈ డివిజన్లో 355 ఓట్లు పోలైతే 574 ఉన్నాయని అధికారులు చెప్పారు. దీనిపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. గోషామహల్ నియోజకవర్గంలో సైతం ఇంచుమించు ఇలాంటి పరిస్థితే. జాంబాగ్ డివిజన్లోని నెంబర్ 8 కేంద్రంలో పోలైన ఓట్లు 471. పెట్టెలో 257 ఓట్లున్నాయి. పోలింగ్ శాతం వెల్లడిలో పొరబాటు జరిగిందని అధికారులు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos