వోటేసిన 105 ఏళ్ల మహిళ

వోటేసిన 105 ఏళ్ల మహిళ

రాంఛి: జార్ఖండ్, హజారిబాగ్‌లో 105 సంవత్సరాల మహిళ సోమవారం వోటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె తనయుడు తల్లిని కేంద్రానికి భుజంపై మోసుకు వచ్చారు. తను ఏ విధమైన తడబాటు లేకుండా వోటు వేసారు. ఏడు రాష్ట్రాల్లోని 51 స్ధానాల్లో లోక్‌సభ ఎన్నికలకు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బిహార్‌, జమ్ము కశ్మీర్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఐదో విడత పోలింగ్‌ జరుగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos