వెంకన్న దర్శనానికి తెర

వెంకన్న దర్శనానికి తెర

తిరుమల: గురువారం సాయంత్రం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను కూడా అనుమతించబోమని తితిదే ప్రకటించింది. మూల వరులకు నిర్వహించే సేవలను మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని తెలిపింది. శుక్రవారం ఉదయం నుంచి తిరుమలకు వచ్చే రెండు కనుమ దార్లూ ( ఘాట్ రోడ్లు) మూసివేస్తామని ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos