రైతులపై రాజకీయ ప్రేరేపిత, తప్పుడు కేసులను రద్దు చేయాల

రైతులపై రాజకీయ ప్రేరేపిత, తప్పుడు కేసులను రద్దు చేయాల

న్యూ ఢిల్లీ : లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని భాజపా లోక్సభ సభ్యుడు వరుణ్ గాంధీ వ్యాఖ్యానించారు.దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వరుణ్ గాంధీ ప్రధాని మోదీకి శనివారం రాసిన లేఖ సంచలనమైంది. ‘హింసాత్మక ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర మంత్రి పేరు వినిపించింద’ని పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. నిరసన కార్యక్ర మాలు చేస్తున్న రైతులపై రాజకీయ ప్రేరేపిత, తప్పుడు కేసులను రద్దు చేయాలని వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos