కరోనా టీకాకూ పన్నువాత

కరోనా టీకాకూ పన్నువాత

న్యూఢిల్లీ: కరోనా టీకాలపై జీఎస్టీ విధించడాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ప్రధాన మంత్రికి మాత్రం పన్ను వసూలు ఆగ కూడదని ట్వీట్ లో ఎద్దేవా చేశారు. టీకాలపై 5శాతం జీఎస్టీ విధించడాన్ని కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు తప్పుపడుతున్నాయి. జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు మొతాదుకు రూ.15-20 అదనంగా చెల్లించవలసి వస్తోందని చెప్పాయి.ఈ పన్ను మాఫీ చేయాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos